Thursday, July 16, 2015

నవ జీవన వేదం - 352 (15 జూలై 2015)

# ప్రార్ధనా శ్లోకం
నను మన్నింపవు నాకు కన్పడవుగా నా పద్య నైవేద్యముల్
నిను త్రుప్తింబడజేయవకటా నీ దివ్యతేజంబు గన్గోనగా నేను
తపస్వినా కవిత నీకున్ లోకువా ఇంతకంటే ప్రేమించెటి వారె
లెవ్వారె భవానీ నాకు చూపింపుమా

# సనాతన ధర్మం
ఎప్పుడూ నిలబడి ఉండే ధర్మాన్ని సనాతనం అంటారు. ఎప్పుడూ ఏది నిలబడుతుంది. కాలానికి అనుగుణంగా మార గలిగితే నిలబడుతుంది.

# గోదావరి పుష్కరాలు - దాంపత్యం
(ఆచార్య వేతవూరు రామబ్రహ్మం)

                            ఈ వేమో మొగుడోయటందువు అతడు అబ్దీశానుడు
                            అర్ధాంగిరో రా రమ్మంచు తపించు ఇమ్మహిన్ భార్యాభర్త్రు
                            బంధంబు విద్యావిజ్ఞాన నిదానులందున కటా వ్యాపార
                            మైపోయి లక్ష్మీ వజ్రాహతి రాగవల్లికలు చచ్చించూవె గోదావరి

- పురాణాలు ప్రలోభ పెడతాయి. వేదాలు అజ్ఞాపిస్తాయి. కాని కావ్యం ధర్మాన్ని మన మనస్సుకి ఇష్టం అయ్యేలా చేస్తుంది.

- అవమాన సన్మానాలు పట్టించుకోని అవధూత - గోదావరి




No comments:

Post a Comment